| Daily భారత్
Logo




ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు

News

Posted on 2026-02-18 12:30:16

Share: Share


ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు

డైలీ భారత్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరి అసెంబ్లీలకు ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చిలో వీటికి ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు.ఏప్రిల్‌ నెలలో వివిధ తేదీల్లో వీటికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ రాష్ట్రాల అసెంబ్లీల గడువు మే, జూన్‌ నెలల్లో ముగియనుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు పర్యటనలు ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్‌లో గత అసెంబ్లీ ఎన్నికలను 8 దశల్లో నిర్వహించారు. అసోంలో రెండు దశల్లో, తమిళనాడు, కేరళ, పుదుచ్ఛేరిల్లో ఒకే దశలో నిర్వహించారు. కాగా ఇప్పటికే పుదుచ్ఛేరిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ తర్వాత ఫిబ్రవరి 14న తుది జాబితాను ప్రకటించారు. తమిళనాడులో మంగళవారం, కేరళలో ఈ నెల 21న ప్రకటించనున్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఫిబ్రవరి 28న ప్రచురించనున్నారు.

Image 1

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి : మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-02-18 12:52:13

Readmore >
Image 1

సమాజ సేవలో రక్తదాతల సేవాసమితి

Posted On 2026-02-18 12:49:51

Readmore >
Image 1

రవాణా హబ్‌గా చిత్తూరు.. దక్షిణ భారత్ రవాణా ముఖచిత్రంలో సరికొత్త విప్లవం

Posted On 2026-02-18 12:41:22

Readmore >
Image 1

మెదక్ కలెక్టర్‌కు హైకోర్టు భారీ షాక్.. 6 నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు

Posted On 2026-02-18 12:39:46

Readmore >
Image 1

33 ఏళ్ల తర్వాత ముస్లిం, క్రైస్తవులకు అరుదైన సందర్భ

Posted On 2026-02-18 12:31:40

Readmore >
Image 1

ఏప్రిల్‌లో 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు

Posted On 2026-02-18 12:30:16

Readmore >
Image 1

బెల్టుషాపులను అరికట్టాలి, ప్రజారోగ్యాలను కాపాడాలి

Posted On 2026-02-18 12:29:17

Readmore >
Image 1

ఇంట్లోకి చొరబడి మహిళ దారుణ హత్య

Posted On 2026-02-18 11:54:20

Readmore >
Image 1

శీర్షిక: ఛత్రపతి శివాజీ మహారాజ్

Posted On 2026-02-18 11:04:09

Readmore >
Image 1

రామచంద్రపురం గ్రామంలో హనుమాన్ టెంపుల్ నిర్మాణ కొరకు మాగంటి శ్రీనివాసరావు ధర్మకర్తకు వినతి

Posted On 2026-02-18 08:28:28

Readmore >