Posted on 2026-02-17 21:00:53
డైలీ భారత్ డెస్క్: రంజాన్ నెలలో సాయంత్రం 4 గంటలకే ఆఫీసుల నుంచి వెళ్లేందుకు అనుమతి.2026 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ప్రత్యేక సడలింపు.ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందికి వర్తింపు.పబ్లిక్ సెక్టార్, బోర్డులు, కార్పొరేషన్ల ఉద్యోగులకు సైతం అనుమతి..నమాజ్ నిర్వహణ కోసం ముందుగానే వెళ్లేందుకు అవకాశం.సేవల అవసరం ఉన్నచోట మాత్రం హాజరు కావాల్సిందేనన్న ప్రభుత్వం.ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు...
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >