Posted on 2026-02-16 18:48:02
డైలీ భారత్, హుజూర్ నగర్: కాంగ్రెస్ పార్టీ పట్టణ నూతన అధ్యక్షుడిగా గెల్లి రవి ఎన్నిక కావడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆయన నాయకత్వంలో పట్టణ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని నాయకులు మరియు కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ నూతన అధ్యక్షుడు గెల్లి రవి మాట్లాడుతూ... ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం వంటి అంశాలను ప్రధాన లక్ష్యాలుగా తీసుకొని పనిచేస్తామని తెలిపారు. పార్టీ కార్యకర్తలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీని పట్టణంలో మరింత బలపరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.పార్టీ కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేస్తే పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా కృషి చేస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పారదర్శక రాజకీయాలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు గెల్లి రవికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నాయకత్వంలో పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >