Posted on 2026-02-16 14:18:02
డైలీ భారత్, హుజూర్ నగర్: కాంగ్రెస్ పార్టీ పట్టణ నూతన అధ్యక్షుడిగా గెల్లి రవి ఎన్నిక కావడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆయన నాయకత్వంలో పట్టణ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని నాయకులు మరియు కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ నూతన అధ్యక్షుడు గెల్లి రవి మాట్లాడుతూ... ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం వంటి అంశాలను ప్రధాన లక్ష్యాలుగా తీసుకొని పనిచేస్తామని తెలిపారు. పార్టీ కార్యకర్తలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీని పట్టణంలో మరింత బలపరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.పార్టీ కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేస్తే పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా కృషి చేస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పారదర్శక రాజకీయాలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు గెల్లి రవికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నాయకత్వంలో పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తిరుపతిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 10 మందికి రూ.1,00,000 జరిమానా
Posted On 2026-02-17 19:35:10
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-02-17 19:14:45
Readmore >
వైజ్ఞానిక ప్రదర్శనలలో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దమ్మన్నపేట విద్యార్థులు మేటి
Posted On 2026-02-17 18:50:50
Readmore >
భారత్ విస్తార అన్నదాతలకు కేంద్రం మరో శుభవార్త-రేపే ప్రారంభం
Posted On 2026-02-17 16:33:46
Readmore >
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Posted On 2026-02-17 16:29:52
Readmore >
డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు : సైకాలజిస్ట్ కె. పున్నంచందర్
Posted On 2026-02-17 16:23:59
Readmore >