Posted on 2026-02-09 20:22:59
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలం జూలూరుపాడు గ్రామపంచాయతీ పరిధిలో న్యూ ఎస్సీ కాలనీ లో ఇటీవల మరణించిన నిట్ట నాగమణి దశదినకర్మ కార్యక్రమానికి ఆర్ధిక సహాయం (75) కేజీల బియ్యం అందిందించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు దొండపాటి శీనన్న యువసేన నాయకులు కల్లోజి దినేష్,సముద్రాల పవన్,ఉదయ్, గ్రామ పెద్దలు బడుగు వీరస్వామి, కాతిరాజు శివకృష్ణ,పనితి జగన్నాథం,గతం కాంతారావు, పప్పుల రాము,కల్లోజు జానేష్,కాశీ మల్ల చరణ్, గంపల రవితేజ,నేతకాని కిరణ్,దేవరకొండ మనోహర్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >