Posted on 2026-02-09 15:52:59
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలం జూలూరుపాడు గ్రామపంచాయతీ పరిధిలో న్యూ ఎస్సీ కాలనీ లో ఇటీవల మరణించిన నిట్ట నాగమణి దశదినకర్మ కార్యక్రమానికి ఆర్ధిక సహాయం (75) కేజీల బియ్యం అందిందించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు దొండపాటి శీనన్న యువసేన నాయకులు కల్లోజి దినేష్,సముద్రాల పవన్,ఉదయ్, గ్రామ పెద్దలు బడుగు వీరస్వామి, కాతిరాజు శివకృష్ణ,పనితి జగన్నాథం,గతం కాంతారావు, పప్పుల రాము,కల్లోజు జానేష్,కాశీ మల్ల చరణ్, గంపల రవితేజ,నేతకాని కిరణ్,దేవరకొండ మనోహర్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
షాద్ నగర్ మున్సిపాలిటీ 25 వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి సి.పెంటయ్య విజయం
Posted On 2026-02-13 15:28:44
Readmore >
తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-02-10 15:52:53
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : దొంగతనం కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్,రిమాండ్
Posted On 2026-02-10 15:17:37
Readmore >
మున్సిపల్ ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
Posted On 2026-02-10 15:11:28
Readmore >
అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్
Posted On 2026-02-10 14:32:27
Readmore >
బ్యాలెట్ బాక్సుల పంపిణీ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్
Posted On 2026-02-10 14:23:27
Readmore >