Posted on 2026-02-09 07:41:12
మోదీ నాయకత్వమే లక్ష్యంగా ముందుకు
డైలీ భారత్, సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని 38వ వార్డులో ఎన్నికల సందడి నెలకొంది. ఈ వార్డు నుండి భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోరా శైలజ శ్రీహరి ,ఈరోజు తన మద్దతుదారులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు.
కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి వార్డులోని ప్రతి గల్లీలో తిరుగుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.
"బీజేపీని గెలిపిద్దాం - 38వ వార్డును ప్రగతి పథంలో నడిపిద్దాం" అనే నినాదాలతో ప్రచార ప్రాంగణం మార్మోగింది.
ప్రచారంలో భాగంగా వార్డులోని స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న శైలజ శ్రీహరి, తమను గెలిపిస్తే వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
డప్పు చప్పుళ్లు, పార్టీ జెండాలతో కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, ఒక సేవకురాలిగా మీ ముందుకు వస్తున్నానని, కమలం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు.
భద్రాచలం సర్పంచ్ పున్నెం కృష్ణ ఘనంగా సన్మానించిన మాజీ వైస్ ఎంపీపీ కోడెమ్ సీతాకుమారి
Posted On 2026-02-14 08:27:20
Readmore >
జూలూరుపాడు మండల ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ వైస్ ఎంపీపీ కోడెమ్ సీతకుమారి
Posted On 2026-02-14 07:54:12
Readmore >
మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణానికి ముస్తాబైన పాపకొల్లు శ్రీ శ్రీ ఉమా సోమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం
Posted On 2026-02-14 07:47:12
Readmore >
షాద్ నగర్ మున్సిపాలిటీ 25 వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి సి.పెంటయ్య విజయం
Posted On 2026-02-13 15:28:44
Readmore >
తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-02-10 15:52:53
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : దొంగతనం కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్,రిమాండ్
Posted On 2026-02-10 15:17:37
Readmore >
మున్సిపల్ ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
Posted On 2026-02-10 15:11:28
Readmore >