Posted on 2026-02-01 11:26:17
గంటే పట్టి దోశ వేసిన బీజేపీ అభ్యర్థి మద్దాల
డైలీ భారత్, అశ్వరావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలో 21వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి బిజెపి అభ్యర్థి మద్దాల దేవి ప్రచారంలో దూసుకెళ్తున్నారు,ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయం టిఫిన్ సెంటర్ దగ్గర ఓటు అభ్యర్థిస్తూ గంటే పట్టి దోశ వేసి తనను గెలిపించాలని కోరింది, ఇ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ నాయకులు తంబల్ల రవి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్
Posted On 2026-06-24 17:51:09
Readmore >
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ
Posted On 2026-06-24 17:45:21
Readmore >
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >