| Daily భారత్
Logo




ప్రచారంలో దూసుకెళ్తున్న బీజేపీ

News

Posted on 2026-02-01 11:26:17

Share: Share


ప్రచారంలో దూసుకెళ్తున్న బీజేపీ

గంటే పట్టి దోశ వేసిన బీజేపీ అభ్యర్థి మద్దాల 

డైలీ భారత్, అశ్వరావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలో 21వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి బిజెపి అభ్యర్థి మద్దాల దేవి ప్రచారంలో దూసుకెళ్తున్నారు,ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయం టిఫిన్ సెంటర్ దగ్గర ఓటు అభ్యర్థిస్తూ గంటే పట్టి దోశ వేసి తనను గెలిపించాలని కోరింది, ఇ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ నాయకులు తంబల్ల రవి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు

Image 1

చర్ల మండలంలో ఎన్సీపీ పార్టీలో 100 మంది యువకుల చేరిక

Posted On 2026-06-24 21:32:58

Readmore >
Image 1

ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-24 21:31:42

Readmore >
Image 1

ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య

Posted On 2026-06-24 19:18:46

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

Posted On 2026-06-24 19:13:12

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం

Posted On 2026-06-24 19:11:52

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >
Image 1

రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్

Posted On 2026-06-24 17:51:09

Readmore >
Image 1

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

Posted On 2026-06-24 17:45:21

Readmore >
Image 1

రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Posted On 2026-06-24 17:44:27

Readmore >
Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >