Posted on 2026-02-01 06:56:17
గంటే పట్టి దోశ వేసిన బీజేపీ అభ్యర్థి మద్దాల
డైలీ భారత్, అశ్వరావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలో 21వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి బిజెపి అభ్యర్థి మద్దాల దేవి ప్రచారంలో దూసుకెళ్తున్నారు,ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయం టిఫిన్ సెంటర్ దగ్గర ఓటు అభ్యర్థిస్తూ గంటే పట్టి దోశ వేసి తనను గెలిపించాలని కోరింది, ఇ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ నాయకులు తంబల్ల రవి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >