Posted on 2026-01-26 15:01:13
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, కీ.శే. డా. బి.వి. రావు (మాజీ ఎన్ ఈ సి సి అధ్యక్షులు) 30వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ ఏడాది ఎన్ ఈ సి సి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందూర్ లేయర్ పార్టీ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ శాస్త్రి నగర్ లోని వృద్ధుల మానసిక వికలాంగుల ఆశ్రమానికి ఐదు ట్రేల గుడ్లను పంపిణీ చేశారు. సామాజిక బాధ్యతలో భాగంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ జి. గురువారెడ్డి (సాంకేతిక సలహాదారులు), మంచాల జ్ఞానేందర్, మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, అలాగే మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >