Posted on 2026-01-10 23:08:00
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: బెట్టింగ్ యాప్ అప్పులు తీర్చేందుకు రికవరీ సొమ్ము కాజేసి తాకట్టు పెట్టిన కేసులో అరెస్టు చేసిన పోలీసులు.అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ, బెట్టింగ్ యాప్లకు బానిసగా మారి రికవరీ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టిన భానుప్రకాష్ రెడ్డి.గత ఏడాది నవంబర్ నెలలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు.విచారణలో నేరాన్ని అంగీకరించి, తన సర్వీస్ రివాల్వర్ ట్రైన్లో ప్రయాణిస్తుండగా పోయిందని తెలిపిన భానుప్రకాష్ .సర్వీస్ రివాల్వర్ పోయిందని చెప్పడంతో, మరింత లోతుగా విచారణ చేపడుతున్న అధికారులు.గతంలో తనకు ఏపీలో గ్రూప్–2 ఉద్యోగం వచ్చిందని, అక్కడికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ దరఖాస్తు చేసిన భానుప్రకాష్ రెడ్డి.ఈ కేసులో సేకరించిన ఆధారాల మేరకు భానుప్రకాష్ రెడ్డిని అరెస్టు చేసి, చంచల్గూడ జైలుకు తరలించిన ఉన్నతాధికారులు
తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యునిగా మహమ్మద్ ఘాజి నియామకం
Posted On 2026-04-17 10:15:59
Readmore >
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-04-17 08:50:45
Readmore >
అటవీ, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 08:40:22
Readmore >
ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 08:35:45
Readmore >
మహిళలందరూ అక్షరాస్యూలుగా అభివృద్ధి చెందాలి : గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Posted On 2026-04-17 08:16:17
Readmore >
ప్రియుడి పుట్టినరోజు కానుక కోసం ఖరీదైన వాచీలు దొంగిలించిన యువతి అరెస్ట్
Posted On 2026-04-17 08:15:29
Readmore >