Posted on 2026-01-07 17:04:12
డైలీ భారత్, హైదరాబాద్: అవినీతి నిరోధక అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది . హైదరాబాద్లోని బొగ్గుకుంట ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయంలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఆకవరం కిరణ్కుమార్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్హ్యండెడ్గా పట్టుబడ్డాడు.
హైదరాబాద్లోని బాగ్ అంబర్పేట్లోని భూమికి సంబంధించి సర్వే నివేదిక జారీ కోసం అధికారులను బాధితుడు సంప్రదించాడు. దీంతో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ రూ.1.50 లక్షలు డిమాండ్ చేయడంతో మొదటి విడతగా రూ. 50వేలు కార్యాలయ ఆవరణతో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు.
విధి నిర్వహణలో అవినీతి, అక్రమాలకు పాల్పడినందుకుగాను అతడిపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా అవినీతికి పాల్పడితే 1064 అనే టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.
#acb #crime #acb telangana
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >