| Daily భారత్
Logo




ఎంపీడీఓ, ఎంపిఓలను సన్మానించిన సర్పంచ్ నల్ల నర్సమ్మ నర్సింలు

News

Posted on 2026-01-03 22:46:40

Share: Share


ఎంపీడీఓ, ఎంపిఓలను సన్మానించిన సర్పంచ్ నల్ల నర్సమ్మ నర్సింలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : మండల స్థాయి అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించినట్లు కిషన్ నగర్ సర్పంచ్ నల్ల నర్సమ్మ నర్సింలు,ఉప సర్పంచ్ ముక్కు పోగుల ప్రకాష్ గౌడ్ తెలిపారు.శనివారం ఫరూఖ్ నగర్ ఎంపిడిఓ బన్సీలాల్, ఎంపిఓ జయంత్ రెడ్డిలను బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి, ఘనంగా సత్కరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా గ్రామ అభివృద్ధి కోసం మీ వంతు సహకారాలు అందించాలని అన్నారు. నన్ను సర్పంచ్ గా గెలిపించేందుకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో  సెక్రటరీ పి.బాలరాజ్,వార్డ్ మెంబెర్ రవి నాయక్, పంతులు కృష్ణయ్య, జోగు మల్లేష్,తదితరులు పాల్గొన్నారు.

Image 1

రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్

Posted On 2026-06-02 16:26:43

Readmore >
Image 1

బాలుడి భవిష్యత్తును అంధకారం చేసిన వైద్యులు

Posted On 2026-06-02 16:18:35

Readmore >
Image 1

కానిస్టేబుల్ కిష్టయ్యకు ఘన నివాళులు..

Posted On 2026-06-02 16:13:35

Readmore >
Image 1

రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి

Posted On 2026-06-02 11:55:07

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ

Posted On 2026-06-02 11:54:03

Readmore >
Image 1

ఘోరం.. నిద్రలోనే ఇద్దరు మహిళలు సజీవదహనం

Posted On 2026-06-02 11:01:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

Posted On 2026-06-02 10:50:02

Readmore >
Image 1

ఐదుగురు దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేత

Posted On 2026-06-02 08:08:42

Readmore >
Image 1

పండగ వాతావరణంలో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు

Posted On 2026-06-02 06:34:18

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్

Posted On 2026-06-01 19:38:29

Readmore >