Posted on 2026-01-03 23:04:57
గ్రామస్తులకు సూచనలు తెలియజేసిన కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాసుజాతనగర్ మండలం కొత్త అంజనాపురం పరిధిలోని మేడిపల్లి గ్రామంలో డీఎస్పీ కొత్తగూడెం అబ్దుల్ రహమాన్ , ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగూడెం సబ్ డివిజన్ డిఎస్పి అబ్దుల్ రెహ్మాన్ సూచనలుగ్రామ ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ ను ఖచ్చితంగా పాటించాలని, మైనర్లకు డ్రైవింగ్ చేయొద్దని, మద్యం సేవించి వాహనాలు నడప రాదని, వాహనదారులందరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ట్రాలీలలో మరియు ట్రాక్టర్లలో రోజువారి కూలీలు ప్రయాణం చేయవద్దని, ట్రాక్టర్లకు ర్యాలీలకు స్టిక్కరింగ్ వేయించుకోవాలని, పలు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సీఐ రాయల వెంకటేశ్వర్లు, ఎస్సై రమాదేవి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
Posted On 2026-06-02 18:31:15
Readmore >
రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్
Posted On 2026-06-02 16:26:43
Readmore >
రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి
Posted On 2026-06-02 11:55:07
Readmore >
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ
Posted On 2026-06-02 11:54:03
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
Posted On 2026-06-02 10:50:02
Readmore >