Posted on 2026-01-03 20:44:09
డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి జిల్లా కేంద్రంలో పౌర్ణమి సందర్భంగా వంశ అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమం శ్రీ పరంజ్యోతి కల్కి స్వర్ణయగ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ లో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా నిర్వాహకులు ఎర్రం చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి పౌర్ణమికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే భక్తులు ప్రతి నెల 251 రూపాయలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ రోజు కార్యక్రమంలో ఎర్రం చంద్రశేఖర్ ఎర్రం విజయ్ కుమార్ కస్వ వెంకటేష్ దొంతి నిఖిల్ మామిడి రాకేష్ దోమకొండ శ్రీనివాస్ శని శెట్టి శ్రీనివాస్ గౌరీశెట్టి నాగరాజులు పాల్గొనడం జరిగింది.
రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్
Posted On 2026-06-02 16:26:43
Readmore >
రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి
Posted On 2026-06-02 11:55:07
Readmore >
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ
Posted On 2026-06-02 11:54:03
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
Posted On 2026-06-02 10:50:02
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >