Posted on 2026-01-03 20:42:34
డైలీ భారత్, కామారెడ్డి:స్థానిక SRK కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థుల చేత శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆర్కే గ్రూప్ ఆఫ్ కళాశాల సీఈవో డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి సార్ గారు విచ్చేసి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చదువుతోపాటు సమాజ సేవ తమ విధిగా భావించి సమాజానికి సేవ చేయాలని సూచించారు ఈ శీతాకాల సమావేశం ద్వారా వాలంటీర్లు ప్రత్యేక గుర్తింపు పొందుతారని ఆకాంక్షించారు తగనంతరం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని వారికి పూలమాలలు వేసి స్మరించుకోవడం జరిగింది తదనంతరం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రాంతాన్ని శుభ్రం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో కాళోజి వాడి సర్పంచ్ బద్దం చంద్రారెడ్డి , కళాశాల ప్రిన్సిపాల్ దత్తాత్రి , NSS PO మురళి మరియు ఇతర ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి
Posted On 2026-06-02 11:55:07
Readmore >
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ
Posted On 2026-06-02 11:54:03
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
Posted On 2026-06-02 10:50:02
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >