Posted on 2026-01-03 19:41:01
భారాస లీగల్ సెల్ కన్వీనర్ మధుసుదన్ రావు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణ నది ప్రవాహలకు ఆనకట్టలు కట్టిందే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని నిజామాబాద్ భారాస లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ దాదన్నగారి మధుసుదన్ రావు తెలిపారు. తెలంగాణ పల్లెల్లో పచ్చని పంటలు కలకలలాడుతున్నాయంటే కారణం భారాస అధినేత కేసీఆర్ కు జలవనరులపై ఉన్న అధ్యయమేనన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్న మాటలు నీటిమీద మూటలేనని ఆయన ఎత్తిపొడిచారు. తెలంగాణ నీటి వనరులపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి నీటి ప్రాజెక్టులపై మాట్లాడం అవగాహన రాహిత్యమేనని అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో, ఉద్యమానికి ముందు ముందుచూపుతోనే నీటిని ఒడిసి పట్టడానికి ప్రణాళికలు వేసింది, నీటిని ఒడిసి పట్టి పంట పొలాలకు పారిచ్చింది కేసీఆర్ అని మధుసుదన్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర నదిజలాలపై ఏమాత్రం సోయి లేనోళ్ళు పాలకులుగా ఉండటమే తెలంగాణ కు శాపంగా మారిందని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధకుడైన కేసీఆర్ ను ఉగ్రముష్కరుడు కసబ్ తో పోల్చడం, ఉరితీయమనడం ముఖ్యమంత్రి స్థాయికి తగదని ఆయన అన్నారు.
రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి
Posted On 2026-06-02 11:55:07
Readmore >
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ
Posted On 2026-06-02 11:54:03
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
Posted On 2026-06-02 10:50:02
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >