Posted on 2025-12-29 14:36:13
డైలీ భారత్, హైదరాబాద్: మూడు అంతస్తుల భవనం పై నుంచి దూకి ప్రమీల అనే మహిళా కానిస్టేబుల్ ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది. హైదరాబాద్ ఉప్పల్ పీఎస్ పరిధిలో పద్మావతి కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కానిస్టేబుల్ ప్రమీలకు తీవ్ర గాయాలవ్వడంతో హాస్పిటల్కు తరలించారు. నాచారం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ప్రమీల కుటుంబ సమస్యలతో సూసైడ్కు యత్నించినట్లు సమాచారం. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >