Posted on 2025-12-28 14:20:11
మానవత్వం మంటగలిచిన వేళ..!
నవ మాసాలు కడుపులో మోసి జన్మనిచ్చిన పసిబిడ్డను గోదారమ్మ కాల గర్భంలో తోసేసిన కర్కషపు తల్లి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లాలో ఓ తల్లి కర్కశంగా వ్యవహరించింది. నవమాసాలు మోసి కన్నబిడ్డను గోదారమ్మ సాక్షిగా కాలగర్భంలో కలిపేసింది. నవీపేట్ మండలం యంచ గ్రామ పరిధిలోని గోదావరి నదిలో స్థానికులు పసికందు మృతదేహాన్ని గుర్తించారు. సంతానం లేక ఎంతోమంది బాధపడుతున్న ఈరోజుల్లో ఓ తల్లి ఇలా చేయడం స్థానికులను కలచివేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఈ మధ్యకాలంలో జిల్లా కేంద్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ నవ మాసాలు కనీ జన్మనిచ్చిన పసిపిల్లల పట్ల తల్లిదండ్రులు వారి బిడ్డలను డబ్బు కోసమో, ఏ ఇతర కారణాల కోసమో వదిలించుకోవడం చూస్తుంటే మానవత్వం ఎంతగా మంటగలుస్తుందో ఈ ఘటనబట్టే అర్థమవుతుంది.
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >
మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-30 22:23:35
Readmore >
నకిలీ విత్తనాలు ఇచ్చిన మొక్కజొన్న సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి...బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-05-30 17:55:56
Readmore >
మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్–2026 ఘనంగా ప్రారంభం
Posted On 2026-05-30 17:52:53
Readmore >
పదవీ విరమణ పొందిన పోలీసు అధికారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన సన్మానం
Posted On 2026-05-30 17:17:48
Readmore >
మహిళా సాధికారత, ఆర్థిక క్రమశిక్షణ మరియు కుటుంబాల ఎదుగుదల గురించి మాట్లాడిన మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-05-30 17:15:14
Readmore >
ఏనుగుల వెంగళరావు కి లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరిన బీసీ సెల్ నాయకులు వెలిశాలరమేష్
Posted On 2026-05-30 17:10:26
Readmore >
ఇటీవల మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన గుండ్లరేవు సర్పంచ్ భూక్యా చంద్రబాబు
Posted On 2026-05-30 17:09:29
Readmore >
వీఐపీ దర్శనాలపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం... దేవుడొక్కడే వీఐపీ..
Posted On 2026-05-30 07:56:46
Readmore >