Posted on 2025-12-27 06:59:01
డైలీ భారత్, సూర్యాపేట:సూర్యాపేట జిల్లా చింతల పాలెం మండల విద్యుత్ శాఖ ఏఈగా సైదయ్య శనివారం నూతన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మండల విద్యుత్ ఉద్యోగులు ఆయనను శాలువ సన్మానించి బాధ్యతల్లో విజయవంతంగా పనిచేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ శాఖకు మంచి పేరు తీసుకురావాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ సాయిబాబా,లైన్ ఇన్స్పెక్టర్లు పాషా, నరసింహ రావు, లైన్ మ్యాన్లు వీరబాబు, ఎమ్ డి. అలీం, శ్రీనివాస్ నాయక్, కృష్ణ రెడ్డి,ఆర్టీజన్లు తిరుపతి, జోనెస్ రెడ్డి, చిన్నకోటి, నర్సయ్య మీటర్ రైడర్స్ జిలాని, శంకర్, శ్రీనివాస రెడ్డి, ప్రభాకర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >