Posted on 2025-12-27 09:59:24
డైలీ భారత్, జూలూరుపాడు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజా సమస్యల పోరాటానికి తన ప్రాణాలను సైతం అర్పించిన మహనీయుడు వంగవీటి మోహన్ రంగా 37 వర్ధంతి సందర్భంగా పాపకొల్లు బొడ్రాయి సెంటర్ నందు ఘనంగా నివాళులర్పించి ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తర్వాత మిఠాయిలు పంచుకున్నారు పాపకొల్లు మున్నూరు కాపు సోదరీ సోదరీమణులు మహానీయుడికి వర్ధంతి స్మరించుకుంటూ నివాళులు అర్పించారు భవిష్యత్తులో ఆయన విగ్రహాన్ని పాపకొల్లు ఆవిష్కరించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సోదరీ సోదరీమణులు అభిమానులు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >