Posted on 2025-12-16 21:17:23
డైలీ భారత్ న్యూస్, సూర్యాపేట:మూడో విడత ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బందికి సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన బ్రీఫింగ్ సమావేశంలో జిల్లా ఎస్పి నరసింహ హాజరై విధులు నిర్వహణపై సిబ్బందికి సలహాలు సూచనలిచ్చారు
1. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు
2. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 163 BNSS (144 సెక్షన్ ) అమలు
3. పోలింగ్ నిర్వహణకు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు
4. సమస్యత్మాక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
5. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
6. ఎన్నికల విధులో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >