డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవితండా సమీపంలో ఓ దాబా వద్ద మంగళవారం సాయంత్రం ఓ లారీని యూపీకి చెందిన సల్మాన్ అనే వ్యక్తి నిలిపాడు. కాగా మరో లారీలో ఇద్దరు వచ్చి అక్కడ ఆపారు. అనంతరం సదరు వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరపగా సల్మాన్ అక్కడికక్కడే మృతిచెందాడు. కాల్పులు జరిపిన దుండగులు చంద్రాయన్పల్లి వద్ద లారీని వదిలేసి పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
News
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లో కాల్పుల కలకలం... కాల్పుల్లో ఒకరు మృతి..