Posted on 2025-12-09 15:34:00
నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం గోవూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడి వినూత్న ప్రయత్నం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా మోస్రా మండలoలోని గోవూర్ గ్రామంలో ఒక యువకుడు ఇంటి ముందు వినూత్నంగా ఫ్లెక్సి ఏర్పాటు చేశాడు.మా ఇంట్లో ఎవరి ఓట్లు అమ్మబడవు..సర్పంచ్,వార్డ్ మెంబర్ గా పోటీ చేసే అభ్యర్థులు మమ్మల్ని ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకండి.. మేము నిజాయితీగా గ్రామ అభివృద్ధికి పాటుపడే నాయకునికి మా ఓటును వేస్తాము.. అని ఫ్లెక్సీలో వ్రాశాడు. ఇదిలా ఉంటే జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికల హడావిడిలో ఓటర్లకు ప్రలోభాలు పెడుతున్న నేపథ్యంలో ఈ యువకుడు చేస్తున్న వినూత్న ప్రయత్నానికి కొందరిలోనైనా మార్పు వస్తే బాగుంటుందని ఆ యువకుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికే తమ ఓట్లు వేస్తామని మార్పు అందరిలో రావాలనే దృఢ సంకల్పంతో మార్పు నాతోనే మొదలవ్వాలని వినూత్న ప్రయత్నం చేస్తున్నానని నవీన్ రెడ్డి పేర్కొన్నారు.
హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి
Posted On 2026-06-02 20:47:41
Readmore >
రాజన్న సిరిసిల్లలో పదవ తరగతి టాపర్లకు కేటీఆర్ "గిఫ్ట్ ఏ స్మైల్" ఐపాడ్ ల పంపిణీ
Posted On 2026-06-02 20:33:53
Readmore >
అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
Posted On 2026-06-02 18:31:15
Readmore >
రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్
Posted On 2026-06-02 16:26:43
Readmore >
రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి
Posted On 2026-06-02 11:55:07
Readmore >
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ
Posted On 2026-06-02 11:54:03
Readmore >