Posted on 2025-12-09 15:34:00
నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం గోవూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడి వినూత్న ప్రయత్నం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా మోస్రా మండలoలోని గోవూర్ గ్రామంలో ఒక యువకుడు ఇంటి ముందు వినూత్నంగా ఫ్లెక్సి ఏర్పాటు చేశాడు.మా ఇంట్లో ఎవరి ఓట్లు అమ్మబడవు..సర్పంచ్,వార్డ్ మెంబర్ గా పోటీ చేసే అభ్యర్థులు మమ్మల్ని ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకండి.. మేము నిజాయితీగా గ్రామ అభివృద్ధికి పాటుపడే నాయకునికి మా ఓటును వేస్తాము.. అని ఫ్లెక్సీలో వ్రాశాడు. ఇదిలా ఉంటే జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికల హడావిడిలో ఓటర్లకు ప్రలోభాలు పెడుతున్న నేపథ్యంలో ఈ యువకుడు చేస్తున్న వినూత్న ప్రయత్నానికి కొందరిలోనైనా మార్పు వస్తే బాగుంటుందని ఆ యువకుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికే తమ ఓట్లు వేస్తామని మార్పు అందరిలో రావాలనే దృఢ సంకల్పంతో మార్పు నాతోనే మొదలవ్వాలని వినూత్న ప్రయత్నం చేస్తున్నానని నవీన్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యునిగా మహమ్మద్ ఘాజి నియామకం
Posted On 2026-04-17 10:15:59
Readmore >
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-04-17 08:50:45
Readmore >
అటవీ, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 08:40:22
Readmore >
ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 08:35:45
Readmore >
మహిళలందరూ అక్షరాస్యూలుగా అభివృద్ధి చెందాలి : గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Posted On 2026-04-17 08:16:17
Readmore >
ప్రియుడి పుట్టినరోజు కానుక కోసం ఖరీదైన వాచీలు దొంగిలించిన యువతి అరెస్ట్
Posted On 2026-04-17 08:15:29
Readmore >