Posted on 2025-11-27 16:10:24
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తిరుపతి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో తెలంగాణ రాష్ట్రం నుండి నిజామాబాద్ జిల్లాకు చెందిన డిచ్పల్లి మండలం కమలాపురం విద్యార్థినిలు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని నృత్యాలు చేస్తూ ఇందూరు జిల్లా ఖ్యాతిని నలుదిక్కుల చాటి చెప్పారు. ఎస్ వి సి ఎం జి టి డి మ్యూజిక్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన పేరిణి సతీష్ బృందం పాల్గొని ఉత్సవాలలో మైమరిపించారు. విద్యార్థులు చేసిన నృత్యాన్ని కి గాను టీటీడీ బోర్డు ఆ విద్యార్థినులకు అభినందించారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >