Posted on 2025-11-22 19:55:12
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:పాండిచ్చేరిలో జరిగిన ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ, అమెరికన్ విస్డం యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇందూరు కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గురోసాపాకులు ఇపక్కాయల హరిదాసు కు అరుదైన గౌరవం శనివారం దక్కింది. ఈ సందర్భంగా ఆయన చేసిన సోషల్ సర్వీస్ లో ఈ అరుదైన పురస్కారం ప్రధానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు తన సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మానవత్వంతో గురువులను ఎలా పూజించాలో గురువులకు గల ప్రాధాన్యత ఏంటో ఇప్పకాయల హరిదాసు స్వామీజీ తన సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రపంచానికి తెలియ చెప్పారని అందుకే ఈ అరుదైన డాక్టరే ట్ పురస్కారం ఆయనకు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.
మహిళా కానిస్టేబుల్ను అవమానించిన నాగరాజుపై షాద్నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >