Posted on 2025-11-22 15:25:12
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:పాండిచ్చేరిలో జరిగిన ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ, అమెరికన్ విస్డం యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇందూరు కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గురోసాపాకులు ఇపక్కాయల హరిదాసు కు అరుదైన గౌరవం శనివారం దక్కింది. ఈ సందర్భంగా ఆయన చేసిన సోషల్ సర్వీస్ లో ఈ అరుదైన పురస్కారం ప్రధానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు తన సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మానవత్వంతో గురువులను ఎలా పూజించాలో గురువులకు గల ప్రాధాన్యత ఏంటో ఇప్పకాయల హరిదాసు స్వామీజీ తన సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రపంచానికి తెలియ చెప్పారని అందుకే ఈ అరుదైన డాక్టరే ట్ పురస్కారం ఆయనకు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >