Posted on 2025-11-22 05:17:15
ఇందులో తనకు ఎలాంటి ప్రమేయం లేదంటూ సిపికి ఫిర్యాదు చేసిన ఎక్సైజ్ సీఐ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:భారీగా డబ్బులు ఇవ్వాలని, లేకుంటే ఏసీబీకి ఫిర్యా దు చేస్తానంటూ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై నిజామాబాద్ ఎక్సైజ్ సీఐ స్వప్న సీపీ సాయిచైతన్యకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ కల్లుగీత వృత్తిసంఘం అధ్యక్షుడిగా చెప్పుకొనే దానయ్యగౌడ్ అనే వ్యక్తి పలుమార్లు ఫోన్ చేసి తనకు డబ్బులివ్వాలని, లేకుంటే ఏసీబీకి ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తున్నాడని సీఐ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >