Posted on 2025-11-22 09:47:15
ఇందులో తనకు ఎలాంటి ప్రమేయం లేదంటూ సిపికి ఫిర్యాదు చేసిన ఎక్సైజ్ సీఐ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:భారీగా డబ్బులు ఇవ్వాలని, లేకుంటే ఏసీబీకి ఫిర్యా దు చేస్తానంటూ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై నిజామాబాద్ ఎక్సైజ్ సీఐ స్వప్న సీపీ సాయిచైతన్యకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ కల్లుగీత వృత్తిసంఘం అధ్యక్షుడిగా చెప్పుకొనే దానయ్యగౌడ్ అనే వ్యక్తి పలుమార్లు ఫోన్ చేసి తనకు డబ్బులివ్వాలని, లేకుంటే ఏసీబీకి ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తున్నాడని సీఐ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >