| Daily భారత్
Logo




ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేస్తానంటూ నిజామాబాద్ ఎక్సైజ్ మహిళా సి ఐ కి బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ వ్యక్తి

News

Posted on 2025-11-22 05:17:15

Share: Share


ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేస్తానంటూ నిజామాబాద్ ఎక్సైజ్ మహిళా సి ఐ కి బ్లాక్మెయిల్ చేస్తున్న ఓ వ్యక్తి

ఇందులో తనకు ఎలాంటి ప్రమేయం లేదంటూ సిపికి ఫిర్యాదు చేసిన ఎక్సైజ్ సీఐ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:భారీగా డబ్బులు ఇవ్వాలని, లేకుంటే ఏసీబీకి ఫిర్యా దు చేస్తానంటూ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై నిజామాబాద్ ఎక్సైజ్ సీఐ స్వప్న సీపీ సాయిచైతన్యకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ కల్లుగీత వృత్తిసంఘం అధ్యక్షుడిగా చెప్పుకొనే దానయ్యగౌడ్ అనే వ్యక్తి పలుమార్లు ఫోన్ చేసి తనకు డబ్బులివ్వాలని, లేకుంటే ఏసీబీకి ఫిర్యాదు చేస్తానని బెదిరిస్తున్నాడని సీఐ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >