Posted on 2025-11-22 08:12:37
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠాను ఎస్సై సతీష్ అరెస్ట్ చేసినట్లు తెలిపారు
భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రధాన రహదారిలోని ఓ లాడ్జిలో కల్తీ నెయ్యి తయారు చేసి విక్రయిస్తున్నట్లు కొంతమంది వ్యక్తులు విశ్వసనీయ సమాచారం అందింది ఫుడ్ సేఫ్టీ అధికారితో కలిసి తనిఖీ చేయగా, కల్తీ నెయ్యి డబ్బాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >