Posted on 2025-11-22 03:42:37
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠాను ఎస్సై సతీష్ అరెస్ట్ చేసినట్లు తెలిపారు
భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రధాన రహదారిలోని ఓ లాడ్జిలో కల్తీ నెయ్యి తయారు చేసి విక్రయిస్తున్నట్లు కొంతమంది వ్యక్తులు విశ్వసనీయ సమాచారం అందింది ఫుడ్ సేఫ్టీ అధికారితో కలిసి తనిఖీ చేయగా, కల్తీ నెయ్యి డబ్బాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >