Posted on 2025-11-20 15:41:47
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:సిరికొండ మండలం పాకాలలో ఎవరెస్టు అధిరోహకురాలు మాలవత్ పూర్ణను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గురువారం పరామర్శించారు. ఇటీవల పూర్ణ తండ్రి మరణించడంతో ఆమె ఈ పరామర్శకు వచ్చారు. పూర్ణను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి వెంట ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఆర్డీవో రాజేంద్రకుమార్, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >