Posted on 2025-11-20 20:11:47
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:సిరికొండ మండలం పాకాలలో ఎవరెస్టు అధిరోహకురాలు మాలవత్ పూర్ణను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గురువారం పరామర్శించారు. ఇటీవల పూర్ణ తండ్రి మరణించడంతో ఆమె ఈ పరామర్శకు వచ్చారు. పూర్ణను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి వెంట ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఆర్డీవో రాజేంద్రకుమార్, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >
ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు
Posted On 2026-05-02 22:26:17
Readmore >
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >