| Daily భారత్
Logo




సిరిసిల్ల విద్యార్థి రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక

News

Posted on 2025-11-13 17:34:11

Share: Share


సిరిసిల్ల విద్యార్థి రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక

డైలీ భారత్, సిరిసిల్ల:జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, సిరిసిల్లకు చెందిన 9వ తరగతి విద్యార్థి ధనుష్ SGF (School Games Federation) ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు.

ఈ పోటీలు నల్గొండ జిల్లా సాగర్ రోడ్‌లోని డాన్ బాస్కో అకాడమీలో నవంబర్ 14 నుంచి 16 వరకు మూడు రోజులపాటు జరుగనున్నాయి.

రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనడానికి విద్యార్థి ధనుష్ ఈరోజు బయలుదేరి వెళ్ళాడు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శారదా మేడం, మైలారం తిరుపతి, వ్యాయామ ఉపాధ్యాయుడు తడుకల సురేష్ మరియు ఇతర ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందిస్తూ, రాష్ట్ర స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

Image 1

పర్యాటక రాష్ట్రం గోవాలో భారీ అగ్నిప్రమాదం

Posted On 2025-12-07 08:40:10

Readmore >
Image 1

టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

Posted On 2025-12-06 17:39:53

Readmore >
Image 1

హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య

Posted On 2025-12-06 16:17:59

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు

Posted On 2025-12-06 16:16:40

Readmore >
Image 1

ఘనంగా సామాజిక సమరసత దివాస్

Posted On 2025-12-06 15:48:27

Readmore >
Image 1

అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన

Posted On 2025-12-06 15:47:25

Readmore >
Image 1

చండ్రుగొండ మండలంలో 280 క్వింటాలరేషన్ బియ్యం పట్టివేత

Posted On 2025-12-06 15:34:05

Readmore >
Image 1

ఇద్దరు భార్యలతో నామినేషన్లుఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త

Posted On 2025-12-06 15:33:03

Readmore >
Image 1

సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి... రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి

Posted On 2025-12-06 15:32:07

Readmore >
Image 1

అన్నాపాడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోతు రమేష్ స్వామి సాయిరాం తండాలో ఇరుముడి కార్యక్రమం

Posted On 2025-12-06 15:30:17

Readmore >