Posted on 2026-03-12 07:13:00
డైలీ భారత్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వాట్సాప్ ద్వారా పలు రకాల వైద్య సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఓపీ రిజిస్ట్రేషన్, హెల్త్ కార్డుల డౌన్లోడ్ వంటి సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. ప్రభుత్వ ప్రత్యేక నంబర్కు HI అని మెసేజ్ చేసి, ఆయుష్మాన్ భారత్ ID, ఆధార్తో వెరిఫై చేసుకుని, ఆస్పత్రిని ఎంచుకుని సేవలు పొందవచ్చు. ఫీడ్బ్యాక్, ఫిర్యాదులు కూడా చేయవచ్చు. ఈ సేవలు తొలుత 1000 ఆస్పత్రులలో అందుబాటులోకి రానున్నాయి.
విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆలోచనలు వారి భవిష్యత్ను గొప్పగా నిర్మించుకునేలా ఉండాలి
Posted On 2026-03-11 20:27:35
Readmore >
కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ROB ల నిర్మాణం
Posted On 2026-03-11 20:23:40
Readmore >
కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి
Posted On 2026-03-11 19:25:18
Readmore >