Posted on 2026-03-12 07:06:57
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా:తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, హెల్త్ స్క్రీనింగ్కు శ్రీకారం చుట్టింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క మహిళలకు రక్తహీనత, మధుమేహం, బీపీ, క్యాన్సర్ వంటి 30 రకాల వ్యాధులను గుర్తించడానికి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారు. ఆరోగ్య వివరాలను డిజిటల్గా రికార్డు చేసి, ప్రత్యేక ఐడితో హెల్త్ ప్రొఫైల్, డిజిటల్ హెల్త్ కార్డ్ అందిస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 నుంచి ప్రారంభమైన ఈ స్క్రీనింగ్, మూడు దశల్లో సుమారు 46 లక్షల మంది మహిళలకు 6 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఉప్పల శ్రీనివాస్ గుప్త జన్మదినం సందర్భంగా స్టీల్ వాటర్ ట్యాంక్ పంపిణీ,అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-05-05 13:06:31
Readmore >
కామారెడ్డి : ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేసిన 14వ వార్డ్ కౌన్సిలర్
Posted On 2026-05-05 12:50:37
Readmore >
నిందితుడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వండి : ఇన్స్ స్పెక్టర్ శివ కుమార్
Posted On 2026-05-05 10:45:58
Readmore >
తెలంగాణ రాజకీయాల్లో వేడి... ఒకే రోజున బీఆర్ఎస్, కాంగ్రెస్ భారీ రైతు సభలు
Posted On 2026-05-05 10:43:40
Readmore >
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >