Posted on 2026-03-12 02:36:57
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా:తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, హెల్త్ స్క్రీనింగ్కు శ్రీకారం చుట్టింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క మహిళలకు రక్తహీనత, మధుమేహం, బీపీ, క్యాన్సర్ వంటి 30 రకాల వ్యాధులను గుర్తించడానికి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారు. ఆరోగ్య వివరాలను డిజిటల్గా రికార్డు చేసి, ప్రత్యేక ఐడితో హెల్త్ ప్రొఫైల్, డిజిటల్ హెల్త్ కార్డ్ అందిస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 నుంచి ప్రారంభమైన ఈ స్క్రీనింగ్, మూడు దశల్లో సుమారు 46 లక్షల మంది మహిళలకు 6 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >