| Daily భారత్
Logo




కామారెడ్డిలో ఘరానా మోసం.. లోన్ పేరుతో మోసం.. రూ.1.02 లక్షల టోకరా!

News

Posted on 2025-11-08 11:42:21

Share: Share


కామారెడ్డిలో ఘరానా మోసం.. లోన్ పేరుతో మోసం.. రూ.1.02 లక్షల టోకరా!

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఆన్లైన్ మోసంలో ఓ వ్యక్తి చిక్కుకున్న ఘటనఎస్సై వెలుగులోకి వచ్చింది. ఎస్సై రాజశేఖర్ వివరాల ప్రకారం.. రామారెడ్డి(ఎం) రెడ్డిపేట వాసి రాజు చరవాణికి వచ్చిన ముద్ర లోన్ ప్రకటన చూసి తన వివరాలు నమోదు చేయగా, లక్ష ఓ వ్యక్తి ఫోన్ చేసి లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. లోన్ ప్రాసెసింగ్ ఫీజు పేరుతో బాధితుడి నుండి  ఒక లక్ష రెండువేల 960 రూపాయలు తన ఖాతాలో బదిలీ చేయించుకున్నాడు. ఆ తర్వాత తాను మోసపోయినట్లుగా తెలిసిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Image 1

హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-26 10:43:36

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-05-26 08:13:24

Readmore >
Image 1

జీవ నదులను కాపాడుకోకపోతే భవిష్యత్తే ఉండదు : పవన్ కళ్యాణ్

Posted On 2026-05-26 07:43:54

Readmore >
Image 1

కొత్తగూడెం అభివృద్ధిపై సీఎం వద్ద కూనంనేని గళం

Posted On 2026-05-25 21:25:57

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం

Posted On 2026-05-25 19:54:35

Readmore >
Image 1

మహిళ సంఘ భవనం కోసం భూమి పూజ నిర్వహించిన సర్పంచ్

Posted On 2026-05-25 19:25:02

Readmore >
Image 1

మైనర్ బాలిక పై లైంగిక దాడికేసు లో జీవిత కాలం జైలు శిక్ష

Posted On 2026-05-25 19:19:35

Readmore >
Image 1

లైసెన్స్ సర్వేయర్లకు గౌరవ వేతనం ప్రకటించాలి

Posted On 2026-05-25 19:18:11

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Posted On 2026-05-25 17:20:28

Readmore >
Image 1

అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-25 17:15:49

Readmore >