Posted on 2025-11-07 20:09:25
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:వందేమాతరం జాతీయ గేయాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వినూత్నంగా మోపాల్ మండల కేంద్రంలో యోగా సభ్యులు, చిన్నారులు వినూత్నంగా 150 చెట్ల ఆకులతో వందేమాతరం అని లిఖించి గొప్ప దేశభక్తిని చాటుకున్నారు. కాగా, వందేమాతరం గేయాన్ని 1875 నవంబర్ 7న బంకిం చందర్ ఛటర్జీ రాశారని సభ్యులు నవీన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, సాయిలు, గంగాధర్, ముత్తన్న, చిన్నారులు పాల్గొన్నారు.
హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-26 10:43:36
Readmore >
కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-26 08:13:24
Readmore >
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >