| Daily భారత్
Logo




150 చెట్ల ఆకులతో వినూత్న తరహాలో వందేమాతరం ఆలాపన

News

Posted on 2025-11-07 20:09:25

Share: Share


150 చెట్ల ఆకులతో వినూత్న తరహాలో వందేమాతరం ఆలాపన

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:వందేమాతరం జాతీయ గేయాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వినూత్నంగా మోపాల్ మండల కేంద్రంలో యోగా సభ్యులు, చిన్నారులు వినూత్నంగా 150 చెట్ల ఆకులతో వందేమాతరం అని లిఖించి గొప్ప దేశభక్తిని చాటుకున్నారు. కాగా, వందేమాతరం గేయాన్ని 1875 నవంబర్ 7న బంకిం చందర్ ఛటర్జీ రాశారని సభ్యులు నవీన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, సాయిలు, గంగాధర్, ముత్తన్న, చిన్నారులు పాల్గొన్నారు.

Image 1

హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-26 10:43:36

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-05-26 08:13:24

Readmore >
Image 1

జీవ నదులను కాపాడుకోకపోతే భవిష్యత్తే ఉండదు : పవన్ కళ్యాణ్

Posted On 2026-05-26 07:43:54

Readmore >
Image 1

కొత్తగూడెం అభివృద్ధిపై సీఎం వద్ద కూనంనేని గళం

Posted On 2026-05-25 21:25:57

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం

Posted On 2026-05-25 19:54:35

Readmore >
Image 1

మహిళ సంఘ భవనం కోసం భూమి పూజ నిర్వహించిన సర్పంచ్

Posted On 2026-05-25 19:25:02

Readmore >
Image 1

మైనర్ బాలిక పై లైంగిక దాడికేసు లో జీవిత కాలం జైలు శిక్ష

Posted On 2026-05-25 19:19:35

Readmore >
Image 1

లైసెన్స్ సర్వేయర్లకు గౌరవ వేతనం ప్రకటించాలి

Posted On 2026-05-25 19:18:11

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Posted On 2026-05-25 17:20:28

Readmore >
Image 1

అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-25 17:15:49

Readmore >