| Daily భారత్
Logo




నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్

News

Posted on 2024-01-10 06:03:59

Share: Share


నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్

డైలీ భారత్, హైదరాబాద్:నాంప‌ల్లిలో బుధవారం ఉదయం రైలు ప్ర‌మాదం జ‌రిగింది. రైల్వేస్టేష‌న్‌లో ఛార్మినార్ ఎక్స్‌ప్రెస్ ప‌ట్టాలు త‌ప్పింది.

ఈ ఘ‌ట‌న‌లో 50మందికి గాయాల‌య్యా యి. వెంట‌నే వారిని చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఛార్మినార్ ఎక్స్‌ప్రెస్ మూడు బోగీలు ప‌ట్టాలు త‌ప్పి ఫ్లాట్‌ఫాం సైడ్‌వాల్‌ను ఢీకొన‌డంతో ఈఘ‌ట‌న జ‌రిగింది.

ప్ర‌మాదంతో ప్ర‌యాణీకులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. స్టేషన్ ప్లాట్ ఫాంపై రైలు పట్టాలు తప్పడంతో నాంపల్లి నుంచి రాకపోకలు సాగించే మిగతా రైళ్లు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

ఇంజన్ తో పాటు ఏసీ బోగీలను తిరిగి పట్టాలపైకి ఎక్కించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Image 1

అత్యవసరంగా రక్తదానం చేసిన భూపాల్ రెడ్డి

Posted On 2026-04-04 02:10:46

Readmore >
Image 1

శీర్షిక: మనసు ఎక్కడ పోయింది?

Posted On 2026-04-03 17:03:07

Readmore >
Image 1

ఇవాళ రాత్రి నుంచి రెండు రోజులపాటు మీ సేవలు బంద్..!

Posted On 2026-04-03 14:32:59

Readmore >
Image 1

సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్

Posted On 2026-04-03 14:31:02

Readmore >
Image 1

అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బత్తుల నారాయణ, బండారి సురేందర్ రెడ్డి

Posted On 2026-04-03 12:54:57

Readmore >
Image 1

కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త!

Posted On 2026-04-03 12:30:51

Readmore >
Image 1

ఖమ్మం జిల్లాలో ఎన్సీపీ ఎన్వైసీ నూతన నియామకాలు

Posted On 2026-04-03 12:14:50

Readmore >
Image 1

మహబూబాద్ జిల్లా డా. ఎస్పీశబరీష్. ను మర్యాదపూర్వకంగా కలిసిన గూడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వర్ష వినయ్ కుమార్

Posted On 2026-04-03 12:13:27

Readmore >
Image 1

గంభీరావుపేట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అఖండ జ్యోతికి ప్రత్యేక గుర్తింపు

Posted On 2026-04-03 07:28:57

Readmore >
Image 1

చర్మకారుల సంఘం నాయకుడు సత్యాల వెంకన్న మృతి

Posted On 2026-04-03 06:41:35

Readmore >