Posted on 2024-01-10 04:49:25
డైలీ భారత్, జగిత్యాల :జగిత్యాల జిల్లా కోరుట్లలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి సుఫియాన్ సా మిల్లులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినట్లు సమాచారం.
పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో మిల్లు మొత్తం దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని ఫైరింజిన్లతో మంటలను అదుపు చేశారు.
ఈ అగ్నిప్రమాదంలో దాదాపు కోటి రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. షాట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగనట్లు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేయనున్నట్లు తెలిపారు.
అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బత్తుల నారాయణ, బండారి సురేందర్ రెడ్డి
Posted On 2026-04-03 12:54:57
Readmore >
మహబూబాద్ జిల్లా డా. ఎస్పీశబరీష్. ను మర్యాదపూర్వకంగా కలిసిన గూడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వర్ష వినయ్ కుమార్
Posted On 2026-04-03 12:13:27
Readmore >
గంభీరావుపేట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అఖండ జ్యోతికి ప్రత్యేక గుర్తింపు
Posted On 2026-04-03 07:28:57
Readmore >