Posted on 2024-01-09 08:53:51
డైలీ భారత్, సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో కారు అదుపు తప్పి డీవైడర్కు ఢీకొని రోడ్డు పక్కన కాలువలో పడిపోయింది.
ప్రమాద సమయంలో కారులో డ్రైవర్తో పాటు మరో ఇద్దరు ఉండగా ఒకరు సంఘటనా స్థలంలోనే మృతి చెందాగా మిగతా ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా.. బెజ్జంకి క్రాసింగ్ రాజీవ్ రహదారిపై మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తుండగా కారు డివైడర్ను ఢీకొని కాలువలో పడిపో యిందని స్థానికులు తెలిపారు.
కారులో ఉన్న ముగ్గురిలో, ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఒకరు మృతి చెందారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించి.. కాలువలో నుండి బయటకు తీసే పనిలో పోలీసులు ఉన్నారు.
కాగా ఈ ప్రమాదానికి గురైన వారిని జగిత్యాల జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.
అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బత్తుల నారాయణ, బండారి సురేందర్ రెడ్డి
Posted On 2026-04-03 12:54:57
Readmore >
మహబూబాద్ జిల్లా డా. ఎస్పీశబరీష్. ను మర్యాదపూర్వకంగా కలిసిన గూడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వర్ష వినయ్ కుమార్
Posted On 2026-04-03 12:13:27
Readmore >
గంభీరావుపేట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అఖండ జ్యోతికి ప్రత్యేక గుర్తింపు
Posted On 2026-04-03 07:28:57
Readmore >
పాల్వంచ లో ఘనంగా వీర హనుమాన్ విజయ యాత్ర(బజరంగ్దళ్ బైక్ ర్యాలీ)
Posted On 2026-04-03 06:40:29
Readmore >