| Daily భారత్
Logo




మణుగూరులో బిఆర్ఎస్ కార్యాలయాన్ని తగులబెట్టడం హేయమైన చర్య

News

Posted on 2025-11-02 18:30:38

Share: Share


మణుగూరులో బిఆర్ఎస్ కార్యాలయాన్ని తగులబెట్టడం హేయమైన చర్య

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాడులకు భయపడం

గులాబీ సైనికుడు రాము నాయక్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పినపాక నియోజకవర్గంకాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని ఓరవలేకనే మణుగూరులో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టడం హేయమైన చర్య అని గులాబీ సైనికుడు రాము నాయక్ శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడి మళ్లీ అధికారంలోకి బిఆర్ఎస్ పార్టీ రావడం తధ్యమని ,ఎన్ని దాడులు చేసినప్పటికీ వెనకడుగు వేసే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలు వ్యతిరేకత చూపుతున్నారని ,ఇలాంటి దుస్థితిని తట్టుకోలేకనే కాంగ్రెస్ చేనులు టిఆర్ఎస్ కార్యకర్తలపై కార్యాలయాలపై దాడులకు ప్రతిచర్యగా ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Image 1

కొత్తగూడెం అభివృద్ధిపై సీఎం వద్ద కూనంనేని గళం

Posted On 2026-05-25 21:25:57

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం

Posted On 2026-05-25 19:54:35

Readmore >
Image 1

మహిళ సంఘ భవనం కోసం భూమి పూజ నిర్వహించిన సర్పంచ్

Posted On 2026-05-25 19:25:02

Readmore >
Image 1

మైనర్ బాలిక పై లైంగిక దాడికేసు లో జీవిత కాలం జైలు శిక్ష

Posted On 2026-05-25 19:19:35

Readmore >
Image 1

లైసెన్స్ సర్వేయర్లకు గౌరవ వేతనం ప్రకటించాలి

Posted On 2026-05-25 19:18:11

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Posted On 2026-05-25 17:20:28

Readmore >
Image 1

అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-25 17:15:49

Readmore >
Image 1

ఏసీబీ వలలో ఇరిగేషన్ ఈఈ

Posted On 2026-05-25 15:20:36

Readmore >
Image 1

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం

Posted On 2026-05-25 15:10:05

Readmore >
Image 1

అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-25 10:43:55

Readmore >