Posted on 2025-10-29 16:59:17
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : అబ్దుల్లాపూర్మెట్ మండలం పెద్ద అంబర్పేట్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు లంచం కేసులో కరెంట్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) ప్రభులాల్ను పట్టుకున్నారు. వివరాల ప్రకారం.. కరెంట్ కనెక్షన్, మీటర్ మార్పిడి, బిల్లింగ్ సమస్య పరిష్కారం పేరుతో ఓ వ్యక్తి వద్ద రూ. 6,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా, అధికారులు పన్నిన ఉచ్చులో ప్రభులాల్ లంచం స్వీకరిస్తున్న సమయంలోనే రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
దేశ సరిహద్దులకు 15 కి.మీ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చేయాలి : అమిత్ షా
Posted On 2026-05-27 18:46:07
Readmore >
ఖమ్మం : హైడ్రాలిక్, ఎలక్ట్రో - మెకానికల్ వెహికల్ లిఫ్టర్ను ప్రారంభించిన పోలీస్ కమిషనర్
Posted On 2026-05-27 16:58:02
Readmore >
ఇందిరా మహిళా శక్తి భవనాలను సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-27 16:43:06
Readmore >
అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండి ధాన్యం రక్షణ చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-05-27 16:39:20
Readmore >
కొనుగోళ్ళు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-27 16:35:33
Readmore >
వివోఏల నిరవధిక సమ్మెకు బిఆర్ఎస్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి సంఘీభావం...
Posted On 2026-05-27 16:31:01
Readmore >