| Daily భారత్
Logo




ఏసీబీ వలలో కరెంట్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్

News

Posted on 2025-10-29 16:59:17

Share: Share


ఏసీబీ వలలో కరెంట్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పెద్ద అంబర్‌పేట్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు లంచం కేసులో కరెంట్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) ప్రభులాల్‌ను పట్టుకున్నారు. వివరాల ప్రకారం.. కరెంట్ కనెక్షన్, మీటర్ మార్పిడి, బిల్లింగ్ సమస్య పరిష్కారం పేరుతో ఓ వ్యక్తి వద్ద రూ. 6,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా, అధికారులు పన్నిన ఉచ్చులో ప్రభులాల్ లంచం స్వీకరిస్తున్న సమయంలోనే రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

Image 1

దేశ సరిహద్దులకు 15 కి.మీ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చేయాలి : అమిత్‌ షా

Posted On 2026-05-27 18:46:07

Readmore >
Image 1

కోపం (Anger) (ఒక బలమైన భావోద్వేగం)

Posted On 2026-05-27 18:38:06

Readmore >
Image 1

పేటలో అగ్నిప్రమాదం... టైర్ల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-05-27 18:35:08

Readmore >
Image 1

గ్రామ దీపికల సమస్యలను పరిష్కరించాలి

Posted On 2026-05-27 18:14:38

Readmore >
Image 1

ఖమ్మం : హైడ్రాలిక్, ఎలక్ట్రో - మెకానికల్ వెహికల్ లిఫ్టర్‌ను ప్రారంభించిన పోలీస్ కమిషనర్

Posted On 2026-05-27 16:58:02

Readmore >
Image 1

ఇందిరా మహిళా శక్తి భవనాలను సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-27 16:43:06

Readmore >
Image 1

అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండి ధాన్యం రక్షణ చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-05-27 16:39:20

Readmore >
Image 1

కొనుగోళ్ళు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-27 16:35:33

Readmore >
Image 1

వివోఏల నిరవధిక సమ్మెకు బిఆర్ఎస్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి సంఘీభావం...

Posted On 2026-05-27 16:31:01

Readmore >
Image 1

వేం నరేందర్ రెడ్డితో భద్రాచలం కాంగ్రెస్ నాయకుల భేటీ....

Posted On 2026-05-27 13:54:00

Readmore >