Posted on 2025-10-19 09:44:11
డైలీ భరత్ న్యూస్, నిజామాబాద్:మద్నూర్ మం. సలబత్పూర్ చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి నుంచి తనిఖీలు చేపట్టి, అక్రమంగా వసూలు నిజామాబాద్ చేసిన రూ.36 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ ఏసీబీ డి.ఎస్.పి శేఖర్ గౌడ్ పేర్కొన్నారు. కాగా, శ్రీనివాస్ అనే ప్రైవేట్ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. నాలుగు నెలల వ్యవధిలోనే తిరిగి ACB దాడులు జరపడం గమనార్హం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం
Posted On 2026-05-09 21:25:28
Readmore >
భారతదేశ ఏరోస్పేస్ మరియు రక్షణ రంగ రాజధానిగా హైదరాబాద్ ఆవిర్భవిస్తోంది: మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Posted On 2026-05-09 21:24:43
Readmore >
ఏలూరు జిల్లాలో దారుణం.. 14 ఏళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారం..
Posted On 2026-05-09 17:26:47
Readmore >
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-05-09 12:22:25
Readmore >