| Daily భారత్
Logo




జిల్లా వైద్య కళాశాలకు పీడియాట్రిక్ విభాగంలో నాలుగు పీజీ సీట్లు పెంపు

News

Posted on 2025-10-18 18:55:24

Share: Share


జిల్లా వైద్య కళాశాలకు పీడియాట్రిక్ విభాగంలో నాలుగు పీజీ సీట్లు పెంపు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ వైద్య కళాశాలకు పీడియాట్రిక్ విభాగంలో 4 పీజీ సీట్లు పెంపు జరిగింది, పాత 3 సీట్లతో కలిపి, ఏడు పీజీ సీట్లకు పెరిగాయి.

డెర్మటాలజీ విభాగంలో 4 పీజీ సీట్లు నూతనంగా అందుబాటులోకి వచ్చాయి.

డా. క్రిష్ణమోహన్ ప్రిన్సిపాల్ మరియు డా. శ్రీనివాస్ సూపరింటెండెంట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పీజీ సీట్లు పెరగడంతో మరింత సేవలు మెరుగవుతాయని ఆనందం వ్యక్తంచేశారు. వైస్ ప్రిన్సిపాల్లు , జలగం తిరుపతి రావు, డా నాగమోహన్ , డా కిషోర్, హెచ్.ఓ.డి లు మరియు ఫ్యాకల్టీ మరియు ఆఫీస్ సూపరింటెండెంట్ నాగరాజు మరియు సిబ్బంది, 

సహకారంతోనే సాధ్యమైందని తెలిపారు.

మన వైద్య విద్యార్థులకు కూడా పీజీ సీట్లు స్థానికంగా లభిస్తాయని మరియ రోగులకు వైద్య సేవలు మరింత మెరుగు అవుతాయని తెలిపారు.

Image 1

రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం

Posted On 2026-05-09 21:25:28

Readmore >
Image 1

భారతదేశ ఏరోస్పేస్ మరియు రక్షణ రంగ రాజధానిగా హైదరాబాద్ ఆవిర్భవిస్తోంది: మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Posted On 2026-05-09 21:24:43

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభం

Posted On 2026-05-09 18:59:00

Readmore >
Image 1

మద్యం మత్తులో డ్రైవింగ్ పై కామారెడ్డి పోలీసుల ఉక్కు పాదం

Posted On 2026-05-09 18:56:47

Readmore >
Image 1

మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్ర దానం

Posted On 2026-05-09 17:47:59

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో దారుణం.. 14 ఏళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారం..

Posted On 2026-05-09 17:26:47

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.... ఇద్దరు మృతి

Posted On 2026-05-09 17:13:03

Readmore >
Image 1

ఏపీడబ్ల్యూజేకి హైకోర్టులో చుక్కెదురు

Posted On 2026-05-09 17:08:04

Readmore >
Image 1

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-05-09 12:22:25

Readmore >
Image 1

అమ్మ...నా మొదటి ప్రపంచం....మంజుల పత్తిపాటి

Posted On 2026-05-09 11:38:16

Readmore >