Posted on 2025-10-18 18:55:24
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ వైద్య కళాశాలకు పీడియాట్రిక్ విభాగంలో 4 పీజీ సీట్లు పెంపు జరిగింది, పాత 3 సీట్లతో కలిపి, ఏడు పీజీ సీట్లకు పెరిగాయి.
డెర్మటాలజీ విభాగంలో 4 పీజీ సీట్లు నూతనంగా అందుబాటులోకి వచ్చాయి.
డా. క్రిష్ణమోహన్ ప్రిన్సిపాల్ మరియు డా. శ్రీనివాస్ సూపరింటెండెంట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పీజీ సీట్లు పెరగడంతో మరింత సేవలు మెరుగవుతాయని ఆనందం వ్యక్తంచేశారు. వైస్ ప్రిన్సిపాల్లు , జలగం తిరుపతి రావు, డా నాగమోహన్ , డా కిషోర్, హెచ్.ఓ.డి లు మరియు ఫ్యాకల్టీ మరియు ఆఫీస్ సూపరింటెండెంట్ నాగరాజు మరియు సిబ్బంది,
సహకారంతోనే సాధ్యమైందని తెలిపారు.
మన వైద్య విద్యార్థులకు కూడా పీజీ సీట్లు స్థానికంగా లభిస్తాయని మరియ రోగులకు వైద్య సేవలు మరింత మెరుగు అవుతాయని తెలిపారు.
రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం
Posted On 2026-05-09 21:25:28
Readmore >
భారతదేశ ఏరోస్పేస్ మరియు రక్షణ రంగ రాజధానిగా హైదరాబాద్ ఆవిర్భవిస్తోంది: మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Posted On 2026-05-09 21:24:43
Readmore >
ఏలూరు జిల్లాలో దారుణం.. 14 ఏళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారం..
Posted On 2026-05-09 17:26:47
Readmore >
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-05-09 12:22:25
Readmore >