Posted on 2025-10-18 18:56:51
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బీసీ రిజర్వేషన్ కోసం బిసి జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన బంద్ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లాలో బంద్ పాక్షికంగా కొనసాగింది. ఉదయం వేళలో గంటా ఉదయం వేళలో గంట, రెండు గంటలపాటు షాపింగ్ మాల్, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, సినిమా థియేటర్లు బంద్ చేసినప్పటికీ మధ్యాహ్నం నుంచి బంద్ ప్రక్రియ పాక్షికంగా కొనసాగింది. అన్ని సాధారణ రోజుల మాదిరిగానే తెరిచి ఉంచారు. దీంతో బంద్ వాతావరణం ఏక్కడ కూడా కనిపించలేదు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బీసీ జేఏసీ కి మద్దతుగా జర్నలిస్టులు అందరూ కలిసి ఐక్యంగా నగరంలో బీసీ రిజర్వేషన్ పై ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్
పరిధిలో ఎస్సై ఆరిఫ్ ఆధ్వర్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. కంటేశ్వర్ బైపాస్ చౌరస్తా వద్ద రిలయన్స్ మార్ట్ వద్ద తమ బృందం ఎక్కడ ఎలాంటి అల్లర్లు లేకుండా ప్రతిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నట్లు ఎస్సై వివరించారు.
10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...
Posted On 2026-07-03 09:50:18
Readmore >
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >