Posted on 2025-10-18 18:56:51
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బీసీ రిజర్వేషన్ కోసం బిసి జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన బంద్ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లాలో బంద్ పాక్షికంగా కొనసాగింది. ఉదయం వేళలో గంటా ఉదయం వేళలో గంట, రెండు గంటలపాటు షాపింగ్ మాల్, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, సినిమా థియేటర్లు బంద్ చేసినప్పటికీ మధ్యాహ్నం నుంచి బంద్ ప్రక్రియ పాక్షికంగా కొనసాగింది. అన్ని సాధారణ రోజుల మాదిరిగానే తెరిచి ఉంచారు. దీంతో బంద్ వాతావరణం ఏక్కడ కూడా కనిపించలేదు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బీసీ జేఏసీ కి మద్దతుగా జర్నలిస్టులు అందరూ కలిసి ఐక్యంగా నగరంలో బీసీ రిజర్వేషన్ పై ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్
పరిధిలో ఎస్సై ఆరిఫ్ ఆధ్వర్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. కంటేశ్వర్ బైపాస్ చౌరస్తా వద్ద రిలయన్స్ మార్ట్ వద్ద తమ బృందం ఎక్కడ ఎలాంటి అల్లర్లు లేకుండా ప్రతిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నట్లు ఎస్సై వివరించారు.
రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం
Posted On 2026-05-09 21:25:28
Readmore >
భారతదేశ ఏరోస్పేస్ మరియు రక్షణ రంగ రాజధానిగా హైదరాబాద్ ఆవిర్భవిస్తోంది: మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Posted On 2026-05-09 21:24:43
Readmore >
ఏలూరు జిల్లాలో దారుణం.. 14 ఏళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారం..
Posted On 2026-05-09 17:26:47
Readmore >
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-05-09 12:22:25
Readmore >