Posted on 2025-10-18 15:37:23
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:శుక్రవారం రాత్రి హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ అంతిమయాత్ర పోలీస్ లాంఛనాలతో ప్రారంభమైంది. కంఠేశ్వర్ లోని బ్యాంకు కాలనీలోని ఆయన నివాసం నుంచి ప్రారంభం కాగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి హాజరై నివాళులు అర్పించారు. సీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో పోలీసు ప్రత్యేక బృందాలచే అంతిమయాత్ర కొనసాగింది.
ఏలూరు జిల్లాలో దారుణం.. 14 ఏళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారం..
Posted On 2026-05-09 17:26:47
Readmore >
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-05-09 12:22:25
Readmore >