Posted on 2025-10-17 20:58:46
డైలీ భారత్ న్యూస్, వరంగల్ /నర్సంపేట:స్థానిక నర్సంపేట శ్రీ చైతన్య పాఠశాలలో దీపావళి పండుగను పురస్కరించుకొని ముందస్తు దీపావళి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె అమర్నాథ్ మాట్లాడుతూ పురాణాల ప్రకారం దీపావళి పండుగ జరుపుకోవడానికి అనేక కథలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా చెడుపై మంచి సాధించే విజయంగా చీకట్లను పారదోలే వెలుగుల అజ్ఞానంపై విజ్ఞానం సాధించే విజయానికి గుర్తుగా దీపావళి పండుగను జరుపుకుంటారని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ శ్రీవిద్య, శ్రీధర్, డిజిఎం చేతన్ , ఏ జీ ఎం పద్మాకర్ ,అకాడమిక్ కోఆర్డినేటర్ తిరుమల్ రెడ్డి , సి బ్యాచ్ ఇంచార్జ్ చంద్రకాంత్ , జోనల్ నాసా ఇంచార్జ్ రాజ్ కుమార్ , ప్రైమరీ ఇంచార్జ్ స్రవంతి , ప్రీ ప్రైమరీ ఇంచార్జ్ మానస , ఉపాధ్యాయులు, విద్యార్థిని,విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-05-09 12:22:25
Readmore >
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >