Posted on 2025-10-14 19:00:24
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ కేంద్రంలోని 5th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఎస్ఐ ఎం గంగాధర్ తన బృందం తో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా 40 సంవత్సరాల వయసు గల సయ్యద్ ఇషాక్ వయస్సు శక్కర్ నగర్, బోధన్ అను వ్యక్తి మద్యం సేవించి బండి నడుపుతు పట్టుపడగా బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేసి మద్యం సేవించినట్లు నిర్దారించినట్లు తెలిపారు. కోర్టు లో ప్రవేశ పెట్టగా మేజిస్ట్రేట్ రెండు రోజులు జైలు శిక్ష విధించారు. పట్టుబడ్డ వ్యక్తిని జైలు కు తరలించడం జరిగిందన్నారు.
పట్టణ పరిధిలో ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే వారికీ కూడా ఇదే శిక్ష వర్తిస్తుందని, కావున ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడుపవద్దు అని విజ్ఞప్తి చేశారు.
కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-06 21:41:28
Readmore >