Posted on 2025-10-12 22:57:07
డైలీ భారత్, ఖమ్మం:ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలంకొత్త మేడే పల్లి గిరిజన కోయ అడవి బిడ్డలకు 23,000 వేల రూపాయలతో 60కుటుంబాల ప్రజలకు 60 దుప్పట్లు,60 దోమ తెరలు,అందించారు, గర్భిణీ బాలింత లకు బెల్లం, పల్లీలు,సున్నుండలు, రొట్టెలు, పల్లీ చెక్కలు, చిన్నారులకు బిస్కెట్స్, చాక్లెట్స్,మిఠాయిలు,నూతన వస్త్రాములు, షర్ట్స్, నిక్కర్లు,జూబ్బలు,అందించి ఔదార్యం చాటుకున్నారుహైదరాబాద్ నివాసులు రామావత్ దన్ సింగ్, వారి ధర్మ పత్ని ఇందిరా దేవీకుమారుడు అనీష్ కోడలు హారతి మనవడు దర్శిక్ చేయుతతో నిరుపేద కుటుంబాలకు,,మా రత్నమ్మ స్వచ్ఛందసేవసొసైటీ,,మరియు సత్యనాగా స్వచ్ఛంద సేవ సొసైటీ,,నిర్వాహకులు సహాయ సహకారాలతో ఈ దాన వితరణ పుణ్య కార్యం చేయడం శ్లేఘనీయం అంటున్న విశ్లేషకులుఈ కార్యక్రమం అక్షిత మీడియా యాజమాన్యం రంజిత్ కుమార్, డా,,కావేటి రాధా కృష్ణ మూర్తి,డా,, శ్రీనివాస్,ఇస్నాపల్లి, సైదమ్మా, నాగమల్లేశ్వరి,హార్సీణి, హార్సీత, మల్లా, సుక్కి, ఐతా, సోమా, మనిష్, సుక్కయ్య, ఉంగి, బీమ్లా, దేవా,సమ్మయ్య, భీమే,గర్భిణీ, బాలింత, వృద్ధ దివ్యంగా, ఒంటరి మహిళలు, స్థానిక గ్రామస్తులు లబ్ధిదారులు తదితరులు పాల్గొనీ దాత అనీష్ కుటుంబానికి ధన్యవాదములు తెలియజేసినారు ఈ కార్యక్రమం తదితరులు పాల్గొన్నారు
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >