Posted on 2025-10-13 11:32:24
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోకనీసం స్పందించకుండా వాహనాలు గురించి పట్టించుకోకుండా మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ తనిఖీ సిబ్బంది పశువాహనాలు, చెక్ పోస్ట్ దాటే ముందే, ముందుగానే సమాచారం ముందుగానే సమాచారం అందిస్తున్న, కొంతమంది వేగులు? మాకేం తెలవదు అన్నట్టు వ్యవహరిస్తున్న తనిఖీ సిబ్బంది నిన్న గాక మొన్న, పుష్ప సినిమా తరహాలో ఒక కంటైనర్ లో 31 పశువులను పట్టుకున్న, మారని పరిస్థితిఆగని అక్రమ పశు రవాణా వాహనాలు భద్రాచలం పరిసర ప్రాంతాలకు రాగానే అక్రమ పశు వ్యాపారులు చెక్ పోస్ట్ దగ్గరే ఉంటున్నారని గుసగుసలు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ పశు రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >