Posted on 2025-10-12 22:18:54
టెలికం బోర్డు మెంబర్ బైండ్ల కుమార్
డైలీ భారత్ న్యూస్, పఠాన్ చెరు: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో, ఆదివారం పటాన్చెరు పట్టణంలోని అంబేడ్కర్ కాలనీ, అంగన్వాడి కేంద్రం వద్ద పాల్గొని చిన్నారులకు టెలికం బోర్డు మెంబర్ బైండ్ల కుమార్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. పోలియో రహిత భారతదేశం నిర్మించడమే భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం మని అందరి బాధ్యత ఎన్ని పనులున్నప్పటికీ తల్లిదండ్రులు కచ్చితంగా ఈ యొక్క కేంద్రాలను సందర్శించి మీ పిల్లలకు పల్స్ పోలియో వేయించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్,ఆశా వర్కర్ పాల్గొన్నారు.
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >