Posted on 2025-10-05 17:26:58
బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని పాపకొల్లు గ్రామస్తుల ఆవేదనలు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు మండలంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి పత్తి,మిర్చి, వరి ఇతరపంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది ఆరుగాలం కష్టపడి పెట్టుబడి పెట్టిన రైతులు తీర పంట చేతికీవస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో అకాల వర్షంతో పంటలు వరదకి కొట్టుకుపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామస్తులు రైతులు ఆవేదనలు పెట్టుబడి పెట్టి వంట చేతికి వస్తుందనుకున్న సమయంలో ఇలా వరద వచ్చి కొట్టుకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు వరద బీభత్సం తమని కోలుకోలేని దెబ్బతీసిందని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-06 21:41:28
Readmore >