| Daily భారత్
Logo




అకాల వర్షానికి పంటనష్టం

News

Posted on 2025-10-05 17:26:58

Share: Share


అకాల వర్షానికి పంటనష్టం

బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని పాపకొల్లు గ్రామస్తుల ఆవేదనలు 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు మండలంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి పత్తి,మిర్చి, వరి ఇతరపంటలకు  తీవ్ర నష్టం వాటిల్లింది ఆరుగాలం కష్టపడి పెట్టుబడి పెట్టిన రైతులు తీర పంట చేతికీవస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో అకాల వర్షంతో పంటలు వరదకి కొట్టుకుపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామస్తులు రైతులు ఆవేదనలు పెట్టుబడి పెట్టి వంట చేతికి వస్తుందనుకున్న సమయంలో ఇలా వరద వచ్చి కొట్టుకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు వరద బీభత్సం తమని కోలుకోలేని దెబ్బతీసిందని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Image 1

అనుమతి లేని గ్యాస్ ఏజెన్సీ పై చర్యలు తీసుకోవాలి...

Posted On 2026-05-06 23:24:18

Readmore >
Image 1

దక్షిణాది మొత్తం మహిళలకు ఫ్రీ బస్సులే!!!

Posted On 2026-05-06 23:18:17

Readmore >
Image 1

వెస్ట్ బెంగాల్లో ఎమ్మెల్యేగా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్

Posted On 2026-05-06 23:16:52

Readmore >
Image 1

భద్రాచలం బ్రిడ్జి మలుపు- ప్రమాదాలకి తలుపు...

Posted On 2026-05-06 21:43:07

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-05-06 21:41:28

Readmore >
Image 1

వస్త్ర పరిశ్రమలకు కోటి చీరల ప్రభుత్వ ఆర్డర్

Posted On 2026-05-06 19:43:56

Readmore >
Image 1

ఏసీబీ వలలో ఎస్ఐ

Posted On 2026-05-06 18:54:08

Readmore >
Image 1

ఆలమూరులో కొబ్బరి పీచు ఫ్యాక్టరీ దగ్ధం...

Posted On 2026-05-06 18:27:33

Readmore >
Image 1

గుంతకల్లు, గిద్దలూరు, మార్కాపురం రోడ్డు మధ్య కొత్తరైలు

Posted On 2026-05-06 18:26:34

Readmore >
Image 1

‘ఫ్రీ మూవీ యాప్‌’ పేరుతో 1.75 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

Posted On 2026-05-06 18:25:23

Readmore >