Posted on 2025-10-05 16:57:43
డైలీ భారత్, అనంతపురం:అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం అనంతపురం జిల్లా చైన్నై కొత్తపల్లె మండల శాఖ అధ్యక్షుడుగా బిల్లే వేణుగోపాల్ ను నియమించినట్లు అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడిగా ఎన్నికైన నాగరాజు మాట్లాడుతూ నిత్యం అయ్యప్ప భక్తుల అభ్యుదయానికి, సమస్యల పరిష్కారంతోపాటు, అఖిలభారత అయ్యప్ప భక్తుల సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తనను మండల అధ్యక్షులుగా నియమించిన జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య కు కృతజ్ఞతలు తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-06 21:41:28
Readmore >