Posted on 2025-10-05 14:21:47
డైలీ భారత్, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ప్రైవేటు బస్సుల మధ్య కారు ఇరుక్కుపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వారుగా మరొకరు హైదరాబాద్ కొండాపూర్కు చెందిన వారు ఒకరు. ముందు వెళ్తున్న బస్సు అకస్మాత్తుగా ఆగడంతో వెనుక నుంచి వచ్చిన మరో బస్సు కారును ఢీ కొట్టింది.
కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-06 21:41:28
Readmore >