| Daily భారత్
Logo




ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుండి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు

News

Posted on 2025-10-05 12:48:41

Share: Share


ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుండి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: శ్రీరామ్ సాగర్ లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్న క్రమంలో ఆదివారం ఉదయం 8.30 గంటలకు 26 వరద గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని దిగువన వదులుతున్నారు. ఎగువ నుంచి లక్ష క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా దిగువకు 1,09,790 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇందులో కాకతీయ కాలువ ద్వారా 4000, ఎస్కేప్ గేట్ల ద్వారా 4000, మిషన్ భగీరథ ద్వారా 231 వదులుతుండగా ఆవిరి రూపంలో 709 క్యూసెక్కుల నీరు పోతుంది.

Image 1

అనుమతి లేని గ్యాస్ ఏజెన్సీ పై చర్యలు తీసుకోవాలి...

Posted On 2026-05-06 23:24:18

Readmore >
Image 1

దక్షిణాది మొత్తం మహిళలకు ఫ్రీ బస్సులే!!!

Posted On 2026-05-06 23:18:17

Readmore >
Image 1

వెస్ట్ బెంగాల్లో ఎమ్మెల్యేగా టీమ్ ఇండియా మాజీ క్రికెటర్

Posted On 2026-05-06 23:16:52

Readmore >
Image 1

భద్రాచలం బ్రిడ్జి మలుపు- ప్రమాదాలకి తలుపు...

Posted On 2026-05-06 21:43:07

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పేకాట, చిత్తు బొత్తులపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-05-06 21:41:28

Readmore >
Image 1

వస్త్ర పరిశ్రమలకు కోటి చీరల ప్రభుత్వ ఆర్డర్

Posted On 2026-05-06 19:43:56

Readmore >
Image 1

ఏసీబీ వలలో ఎస్ఐ

Posted On 2026-05-06 18:54:08

Readmore >
Image 1

ఆలమూరులో కొబ్బరి పీచు ఫ్యాక్టరీ దగ్ధం...

Posted On 2026-05-06 18:27:33

Readmore >
Image 1

గుంతకల్లు, గిద్దలూరు, మార్కాపురం రోడ్డు మధ్య కొత్తరైలు

Posted On 2026-05-06 18:26:34

Readmore >
Image 1

‘ఫ్రీ మూవీ యాప్‌’ పేరుతో 1.75 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

Posted On 2026-05-06 18:25:23

Readmore >