Posted on 2025-10-02 21:35:16
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: శ్రీ దేవీశరన్నవరాత్రుల మహర్నవమి సందర్భంగా నగరంలోని శ్రీ వారాహి మాత ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. సాయంత్రం 7.30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక అభిషేకాలు, పుష్పార్చన, మంగళహారతి నిర్వహించగా అనంతరం శ్రీ వారాహి మూల మంత్ర హవనం వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక పరవశాన్ని పొందారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ మాట్లాడుతూ, వారాహి అమ్మవారి ఆశీర్వాదం పొందినవారికి జీవితం సాఫల్యం అవుతుందని, నవరాత్రులు భక్తి, శక్తి, జ్ఞానం కలిసే పర్వదినాలు కావడంతో ప్రతి కుటుంబం ఈ సమయాన్ని పవిత్రతతో, సత్సంకల్పాలతో గడపాలని సూచించారు. అలాగే అమ్మవారి కృపతో నిజామాబాద్ మరింత ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుతోందని, ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి భక్తుడికి అమ్మవారి దయాభిక్ష లభించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమం అనంతరం భక్తులకు అల్పాహారం విందు చేశారు.
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >
“ఆ రోజు బ్రోతల్ కీపర్లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి
Posted On 2026-05-08 16:57:17
Readmore >
చిన్న కొర్రాజుల జాతర మహోత్సవంలో పాల్గొన్న బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-05-08 16:49:46
Readmore >
జూలూరుపాడు మండలంలో షరతులు లేకుండా తక్షణమే ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేయాలి
Posted On 2026-05-08 16:44:09
Readmore >
నూతన జిల్లా DFO ను కలిసిన కామారెడ్డి జిల్లా సామిల్ అండ్ టింబర్ డిపోల యాజమానుల సంఘం
Posted On 2026-05-08 16:42:57
Readmore >
అరుదైన వ్యాధి బాధితురాలు సాత్వికకు అండగా నిలిచిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
Posted On 2026-05-08 11:47:46
Readmore >